న్యూఢిల్లీ: భారత క్యాపిటల్ మార్కెట్లో పార్టిసిపేటరీ నోట్స్(పి-నోట్స్) ఇన్వెస్ట్మెంట్స్ మార్చినాటికి రూ.2.23 లక్షల కోట్లకు చేరాయి. ఫిబ్రవరిలో ఈ పి-నోట్ల పెట్టుబడులు 18 నెలల కనిష్టానికి పడిపోయాయి. కాగా పి-నోట్ల పెట్టుబడులు పెరగడం 4 నెలల్లో ఇదే తొలిసారి. నవంబర్ నుంచి పి-నోట్ల పెట్టుబడులు తగ్గుతూ వస్తున్నా యి. విదేశీ హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్, హెడ్జ్ ఫండ్స్, ఇతర విదేశీ సంస్థలు పి. నోట్ల ద్వారా మన క్యాపిటల్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాయి. విదేశీ ఇన్వెస్టర్ల సమయాన్ని, వ్యయాలను ఈ పి-నోట్ల పెట్టుబడులు ఆదా చేస్తాయి. మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ గణాంకాల ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.2,17,740 కోట్లుగా ఉన్న భారత క్యాపిటల్ మార్కెట్లో (ఈక్విటీ, డెట్, డెరివేటివ్స్) పి నోట్ల పెట్టుబడులు గత నెలలో రూ.2,23,077 కోట్లకు పెరిగాయి.
రూ.2.23 లక్షల కోట్లకు పి-నోట్ల పెట్టుబడులు
Published Tue, Apr 26 2016 1:27 AM | Last Updated on Sun, Sep 3 2017 10:43 PM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- ‘అమ్మ’ వద్దంది.. ఆస్పత్రి అమ్మేసింది!
- ‘టీ’పాట
- వాదనలు అనవసరం!
- భ్రుకు టీ ముడిపడే సీన్!
- విలువలు వల్లిస్తూ, ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారు
- 7 బిల్లులకు గవర్నర్ ఓకే
- కాంగ్రెస్లోకి గద్వాల ఎమ్మెల్యే
- రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లే దమ్ముందా?
- దారి ఆక్రమించారని మహిళ నిరసన
- అమెరికాలో కాల్పులు.. నలుగురు మృతి
Advertisement