అనపర్తి, తూర్పు గోదావరి జిల్లా : తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి కాలువ లోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న రాజమండ్రికి చెందిన నాగమణి అనే మహిళ మృతి చెందారు. ఈ ఘటనలో 14మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బస్సు కాకినాడ నుంచి రాజమండ్రికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
కాలువలోకి దూసుకెళ్లిన బస్సు : మహిళ మృతి
Published Mon, Nov 20 2017 7:29 AM | Last Updated on Thu, Aug 30 2018 4:15 PM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- అన్ని మతవిశ్వాసాలను గౌరవిస్తాం
- క్రికెట్ గ్రౌండ్స్.. ఫర్ రెంట్!.. అద్దె కట్టు.. బ్యాట్ పట్టు..
- డ్రైవింగ్.. ట్రాక్లో పడేలా
- చదువులకు రాజకీయ చెద
- పేరుకే ఉచిత ఇసుక.. షరతులు షరా మామూలే..
- ఇవేం కష్టాలు తిరుమలేశా!
- NEET-UG 2024: నీట్పై నేడు సుప్రీంలో విచారణ
- అదో దా‘రుణ’ యాప్
- గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదల
Advertisement
Comments
Please login to add a commentAdd a comment