కాలువలోకి దూసుకెళ్లిన బస్సు : మహిళ మృతి | Women dies in Road accident in anaparthi | Sakshi
Sakshi News home page

కాలువలోకి దూసుకెళ్లిన బస్సు : మహిళ మృతి

Published Mon, Nov 20 2017 7:29 AM | Last Updated on Thu, Aug 30 2018 4:15 PM

Women dies in Road accident in anaparthi - Sakshi - Sakshi

అనపర్తి, తూర్పు గోదావరి జిల్లా : తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి కాలువ లోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న రాజమండ్రికి చెందిన నాగమణి అనే మహిళ మృతి చెందారు. ఈ ఘటనలో 14మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బస్సు కాకినాడ నుంచి రాజమండ్రికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement