ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్య | Mother with two children commit suicide in West godavari district | Sakshi
Sakshi News home page

ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్య

Published Thu, Oct 31 2013 8:31 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

Mother with two children commit suicide in West godavari district

జంగారెడ్డిగూడెం : పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం....సల్లవారిగూడెంలో దారుణం జరిగింది. ఇద్దరు చిన్నారుల సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. కుటుంబ కలహాల కారణంగానే గృహిణి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

కాగా వరంగల్ జిల్లాలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. రఘునాధపల్లి మండలం ఖిలాశాపురంలో కుటుంబ కలహాల కారణంగా రమాదేవి అనే మహిళ పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు.

 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement