చింతూరు (తూర్పు గోదావరి జిల్లా) : ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. జేగురుగొండ పోలీస్స్టేషన్ పరిధిలోని అటవీప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మిసిగూడ గ్రామం వద్ద తారసపడిన మావోయిస్టులతో ఎదురుకాల్పులు జరిగాయి. అనంతరం ఘటనాస్థలంలో ఓ మావోయిస్టు మృతదేహం, రెండు తుపాకులు, పేలుడు సామగ్రి లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.
ఎన్కౌంటర్లో మావోయిస్టు మృతి
Published Sun, Mar 13 2016 6:36 PM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- ధగ ధగ.. దగా!
- టెక్ మహీంద్రా ప్రాజెక్ట్ ఇండస్
- కుక్కలదాడిలో బాలుడి మృతి
- ఎంఎస్ఎంఈలకు యాక్సిస్ బ్యాంక్ ఆఫర్లు
- ప్రాణం తీసిన అతివేగం..
- మౌలికం 6.3 శాతం అప్
- గ్లాస్ తయారీ పరిశ్రమలో ఘోర ప్రమాదం
- కేంద్ర సర్కారు రుణభారం రూ.172 లక్షల కోట్లు
- రానున్న రెండ్రోజులు తేలికపాటి వానలు
- టెన్త్ అడ్వాన్స్డ్లో 73.03% ఉత్తీర్ణత
Advertisement