సాక్షి, గంగవరం: పెళ్లయిన నెలలోపే నవ వధువును డెంగీ మహమ్మారి కబళించింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం కూర్నిపల్లిలో ఆదివారం ఈ ఘటన వెలుగు చూసింది. హరీష్కు కర్ణాటకలోని కోగిలేరుకు చెందిన గీత(21)తో గత నెల 24న వివాహమైంది. వధూవరులు ఈ నెల 5న కూర్నిపల్లికి వచ్చారు. గీతకు జ్వరం రావడంతో పలమనేరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందింది. కోలుకోవడంతో మూడో మెరివలికి వధువు స్వగ్రామానికి వెళ్లారు. మళ్లీ జ్వరం రావడంతో బెంగళూరు మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి డెంగీగా నిర్ధారించారు. ప్లేట్లెట్స్ తగ్గిపోవడంతో గత శనివారం ఆస్పత్రిలో మృతిచెందింది. (చదవండి: ఇన్ఫోసిస్లో జాబొచ్చింది కానీ అంతలోనే..)
డెంగీతో నవ వధువు మృతి
Published Mon, Nov 18 2019 11:36 AM | Last Updated on Mon, Nov 18 2019 11:36 AM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- పిల్లలమర్రికి పూర్వవైభవం
- బీజేపీలోకి రావాలంటే..రాజీనామా చేయాల్సిందే
- మైండ్గేమ్తో నాడు బాబు.. నేడు రేవంత్ మాయ
- ఇకపై అద్భుతమైన రాబడులు కష్టమే!
- వచ్చే మార్చిలోగా 6 ప్రాజెక్టులు రెడీ
- అన్ని మతవిశ్వాసాలను గౌరవిస్తాం
- క్రికెట్ గ్రౌండ్స్.. ఫర్ రెంట్!.. అద్దె కట్టు.. బ్యాట్ పట్టు..
- డ్రైవింగ్.. ట్రాక్లో పడేలా
- చదువులకు రాజకీయ చెద
- పేరుకే ఉచిత ఇసుక.. షరతులు షరా మామూలే..
Advertisement
Comments
Please login to add a commentAdd a comment